News
భారతదేశంలో ఏరోస్పేస్ రంగంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు కర్ణాటక ఒక ప్రాజెక్ట్ను తిరస్కరిస్తే, మరోవైపు ఆంధ్రప్రదేశ్ దానిని చేజిక్కించుకోవడానికి ఉత్సాహం చూపుతోంది. మంత్రి నారా లోకేష్ ఈ అవక ...
పెనుగొండలోని జామియా మసీదు 400 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. బీజాపూర్ మహారాజ్ నిర్మించిన ఈ మసీదు కళాత్మకత, నిర్మాణ వైభవం పర్యాటకులను ఆకట్టుకుంటుంది.
Affair Murder Case: ఓ భర్త హత్య కేసు కలకలం రేపుతోంది. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతను కలిగించింది.
విశాఖపట్నంలో కూరగాయల ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారాయి. టమాటా, ఉల్లిపాయల ధరలు బహిరంగ మార్కెట్లో ఎక్కువగా ఉండగా, రైతు బజార్లో కొంత తక్కువగా ఉన్నాయి. వర్షాల కారణంగా సరఫరా తగ్గిందని అధికారులు తెలిపారు.
Obesity: ఇండియాలో చాలా మంది బరువు పెరిగిపోతున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో ఓ కొత్త విషయాన్ని ICMR అధ్యయనం బయటపెట్టింది. ఇది ...
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్, దర్శకుడు త్రివిక్రమ్ రూపొందించిన 'అఆ' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమాలో ...
ఆషాఢ మాసంలో పూల ధరలు తగ్గలేదు. ఆలయాల పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రైతు బజార్లలో పూల ధరలు కొంత ...
మంచిర్యాల జిల్లా హైటెక్ సిటీకి చెందిన ఆద్విక, రెండేళ్ల వయసు నుంచే యోగాసనాలు చేస్తోంది. ప్రస్తుతం 60 రకాల ఆసనాలు అలవోకగా చేస్తుంది. యోగా వల్ల ఆరోగ్యంగా, చదువులో మెరుగ్గా రాణిస్తోంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఫిజియోథెరపీ వైద్యులుగా పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
పలమనేరు సమీపంలోని ముసలి మడుగు ఎలిఫెంట్ హబ్లో కుంకీ ఏనుగులకు నిరంతర శిక్షణ ద్వారా అడవి ఏనుగులను అరికట్టడానికి, వ్యవసాయ భూములను రక్షించడానికి సంరక్షకులు, మావటీలు సమన్వయంతో పనిచేస్తున్నారు, రైతులకు భరోస ...
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని కాటన్ పార్కు వద్ద సీనియర్ సిటిజన్స్తో జరిగిన అవగాహన సదస్సులో, టూ టౌన్ సీఐ కాళీ చరణ్ సైబర్ నేరాల గురించి హెచ్చరిస్తూ, నకిలీ కాల్స్, ఈమెయిల్స్, ఓటీపీలు పంచుకోవద్దని, అన ...
1997లో శ్రీకాకుళంలో ప్రారంభమైన కథా నిలయం లక్షకు పైగా కథలతో సాహితీ ఖజానాగా మారింది. కాళీపట్నం రామారావు గారు దీనికి మూలపురుషుడు ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results